Webdunia - Bharat's app for daily news and videos

Install App

OTTలోకి సర్కారు వారి పాట: రూ.199 చెల్లించాల్సిందే

Webdunia
గురువారం, 2 జూన్ 2022 (17:30 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. 
 
ప‌ర‌శురామ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ మే 12న 'సర్కారు వారి పాట' థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇక తాజాగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తూ.. ఈ మూవీని ఈ రోజునే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు.
 
ఇక అమెజాన్ ప్రైమ్‌ అకౌంట్ ఉన్న వాళ్లందరూ 'స‌ర్కారు వారి పాట‌'ను ఫ్రీగా చూసేందుకు వీల్లేదు. ఈ సినిమాను చూడాలంటే ఎవరైనా రూ.199 చెల్లించాల్సిందే. 
 
ఇటీవల విడుదల కేజీఎఫ్ 2 సినిమాను కూడా ఇలానే రెంటల్ విధానంలో ఓటీటీ నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు అకౌంట్ హోల్టర్లకు అందుబాటులోకి వచ్చింది. 
 
ఇప్పుడు అదే తరహాలో 'సర్కారు వారి పాట' సినిమాను కూడా పే ఫర్ వ్యూ రెంటల్ అమెజాన్ ప్రైమ్‌‌లో రిలీజ్ చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments