Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.100 కోట్లకు పైగా గ్రాస్ షేర్‌ను కలెక్ట్ చేసిన "సర్కారువారి పాట"

Webdunia
మంగళవారం, 17 మే 2022 (17:37 IST)
ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం "సర్కారువారి పాట". పరశురాం దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై నిర్మించారు. ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సోమవారం వరకు రూ.95 కోట్లకు పైగా షేర్‌ను సాధించగా, మంగలవారం రూ.100 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసిందని ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా, ఈ చిత్రం ఇప్పటివరకు రూ.160 కోట్లకి పైగా గ్రాస్‌ను, రూ.100 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసింది. అయితే, ఈ కలెక్షన్లను అధికారింగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. నిజానికి ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా ఈ రేంజ్‌లో తన దూకుడును చూపిస్తుండటం పట్ల ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 
 
కాగా, ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చగా, మహేశ్ మార్క్ కామెడీ, సముద్రఖని విలనిజం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అలాగే, ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మూర్ఖులను అంత తేలిగ్గా తీసుకోవద్దు - హనీమూన్ మర్డర్‌పై కంగనా

"అతన్ని చంపేయండి" అంటూ భర్తను హంతకులకు అప్పగించిన భార్య...

వయసు 25 ఏళ్లే, నిలబడివాడు నిలబడినట్లే గుండెపోటుతో హఠన్మరణం (video)

అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

సజ్జల.. ఒక మూర్ఖుడిలా మాట్లాడారు... జగన్ సొంత చెల్లికే మర్యాద లేదు : వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments