#EntertainmentSuperstar సరిలేరు నీకెవ్వరు.. ఓవర్సీస్ కలెక్షన్స్ సంగతేంటంటే?

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (12:24 IST)
సంక్రాంతి సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటించింది. ఈ సినిమా ఇప్పటికే ఓవర్సీస్, బెనిఫిట్ షోలను పూర్తి చేసుకుంది. పక్కా మాస్ ఎంటర్టైనర్‍‌గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని సూపర్ హిట్ దిశగా సాగుతోంది.
 
ఈ క్రమంలో ఓవర్సీస్‌ల్లో సరిలేరు నీకెవ్వరు సినిమా $693.000 డాలర్స్ వసూల్ చేసింది. ఇదే జోరు కొనసాగితే మహేష్ సినిమా తొలి రోజే మిలియన్ క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మాస్ అంశాలతో పాటు కామెడీ అంశాలు ఉండటంతో ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చిందని ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. దీనిని బట్టి కలెక్షన్లకు ఏమాత్రం ఢోకా వుండదని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

Malla Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోవిడ్ కంటే దారుణమైనది.. మల్లారెడ్డి ధ్వజం

రాయదుర్గంలో రికార్డు స్థాయిలో భూమి ధర.. ఎకరం భూమి రూ.177 కోట్లు

Vijayawada: విజయవాడలో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వని వైకాపా.. ఎదురు దెబ్బ తప్పదా?

Polavaram: 2019లో టీడీపీ గెలిచి ఉంటే, పోలవరం 2021-22 నాటికి పూర్తయ్యేది-నిమ్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments