Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ సోదాల ఎఫెక్ట్.. 'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్లు ఎంతో తెలుసా?

ఠాగూర్
సోమవారం, 27 జనవరి 2025 (18:37 IST)
ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అయితే, దిల్ రాజు నిర్మాతగా వెంకటేష్ హీరోగా వచ్చిన చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం". ఈ నెల 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల నీరజనాలు అందుకుంది. ముఖ్యంగా వసూళ్లపరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. 
 
వెంకటేష్ సినీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఫలితంగా 13 రోజుల్లో ఈ చిత్రం రూ.208.9 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టినట్టు ప్రకటించారు. ఇందులో గ్రాస్‌గా రూ.121.35 కోట్లు ఉన్నాయి. కాగా, ఐటీ సోదాలకు ముందు ఈ చిత్రం భారీ మొత్తంలో కలెక్షన్లు రాబట్టినట్టు ముఖ్యంగా రూ.250 కోట్లను దాటేసిందనీ త్వరలోనే రూ.300 కోట్లకు చేరుతుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ఐటీ సోదాల్లో అనేక చిత్రాల కలెక్షన్లలో డొల్లతనం ఉన్నట్టు తేలింది. ఇపుడు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కలెక్షన్లు కూడా తగ్గాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments