Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ సోదాల ఎఫెక్ట్.. 'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్లు ఎంతో తెలుసా?

ఠాగూర్
సోమవారం, 27 జనవరి 2025 (18:37 IST)
ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అయితే, దిల్ రాజు నిర్మాతగా వెంకటేష్ హీరోగా వచ్చిన చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం". ఈ నెల 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల నీరజనాలు అందుకుంది. ముఖ్యంగా వసూళ్లపరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. 
 
వెంకటేష్ సినీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఫలితంగా 13 రోజుల్లో ఈ చిత్రం రూ.208.9 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టినట్టు ప్రకటించారు. ఇందులో గ్రాస్‌గా రూ.121.35 కోట్లు ఉన్నాయి. కాగా, ఐటీ సోదాలకు ముందు ఈ చిత్రం భారీ మొత్తంలో కలెక్షన్లు రాబట్టినట్టు ముఖ్యంగా రూ.250 కోట్లను దాటేసిందనీ త్వరలోనే రూ.300 కోట్లకు చేరుతుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ఐటీ సోదాల్లో అనేక చిత్రాల కలెక్షన్లలో డొల్లతనం ఉన్నట్టు తేలింది. ఇపుడు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కలెక్షన్లు కూడా తగ్గాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రాణాలను కాపాడే రక్తదాన కార్యక్రమంలో ముందున్న కెఎల్‌హెచ్‌ ఎన్ఎస్ఎస్

andhra pradesh weather report today ఆంధ్ర ప్రదేశ్ రేణిగుంటలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత

Sri Reddy: పోలీసుల విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి.. క్షమించమని కోరినా వదల్లేదు

Smita Sabharwal, నాకు ఒక్కదానికే నోటీసా, 2 వేల మందికి కూడానా?: స్మితా సభర్వాల్ ప్రశ్న

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments