Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‏స్టా స్టోరీలో సమంత పవర్ ఫుల్ మెసేజ్- ఏంటంటే?

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (13:34 IST)
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత తన ఇన్‏స్టా స్టోరీలో షేర్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. ఇతరుల అభిప్రాయాలను లెక్క చేయనక్కర్లేదని హీరోయిన్ సమంత వెల్లడించింది. ఇతరుల అభిప్రాయాలతో అవసరం లేదు. ఎందుకంటే ఎవరి అభిప్రాయం ముఖ్యం కాదు. ఒక్కటే నిజం.. అదేంటంటే.. మీరు ఒంటరిగా ఉన్నారు. 
 
ఎవరి ప్రశంసలు.. మిమ్మల్ని అసంపూర్తిగా చేయగలవు. ఒకసారి మీరు ఇది అర్థం చేసుకుంటే.. మీ మెదడులో కాదు.. మీ మనస్పూర్తిగా మీరు స్వేచ్చగా ఉంటారు. ప్రస్తుతం మీరు గతంలో కంటే ఎక్కువగా గౌరవం పొందుతారు. మీరు సంతోషంగా ఉండటానికి ఇవి ఏమాత్రం అవసరం లేదు " అంటూ సుధీర్ఘ పోస్ట్ చేసింది సమంత.
 
ఇటీవల అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్‏లో అదరగొట్టింది సమంత. ప్రస్తుతం సామ్ యశోద సినిమా షూటింగ్‏లో బిజీగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాబ్బాబు.. మీకు దండం పెడతాం.. సింధు జలాలు విడుదల చేయండి : పాక్ వేడుకోలు

జైలులో అఘోరీ ఏం చేస్తోంది?: శివయ్యకు రక్తంతో అభిషేకం-కాళీమాతకు పూజలు

ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments