Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు మళ్లీ ఏమైంది? అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్

ఠాగూర్
ఆదివారం, 16 మార్చి 2025 (15:06 IST)
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంతకు తాజాగా చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది. అది ఆమె అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఈ పోస్టుకు జత చేసిన ఫోటోను చూసిన ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రి బెడ్‌పై సమంతకు పడుకుని ఉంటే ఆమె చేతికి సెలైన్ ఎక్కిస్తుండగా, ఈ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో సమంతకు మళ్లీ ఏమైంది, ఆమె ఆరోగ్యం ఇపుడు ఎలా ఉందని అభిమానులు టెన్షన్‌ పడుతున్నారు. సమంత కొంతకాలంగా, మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెల్సిందే. 
 
అనారోగ్యం నుంచి కోలుకున్న "సిటాడెల్ : హనీ బన్నీ" సిరీస్‌తో సమంత అభిమానుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ సినిమాల్లో నటిస్తున్న సమంత... మా ఇంటి బంగారం అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుంది. అందులో కీలక పాత్రలో నటిస్తుంది. "ట్రాలా"లో మూవింగ్ పిక్చర్స్ పేరుతో తొలి ప్రాజెక్టు శుభం షూటింగ్‌ను ప్రారంభించంది. అయితే, తాజాగా సమంత ఆస్పత్రిలో ఉన్న ఫోటోలను ఆమె స్వయంగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments