Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు మళ్లీ ఏమైంది? అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్

ఠాగూర్
ఆదివారం, 16 మార్చి 2025 (15:06 IST)
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంతకు తాజాగా చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది. అది ఆమె అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఈ పోస్టుకు జత చేసిన ఫోటోను చూసిన ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రి బెడ్‌పై సమంతకు పడుకుని ఉంటే ఆమె చేతికి సెలైన్ ఎక్కిస్తుండగా, ఈ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో సమంతకు మళ్లీ ఏమైంది, ఆమె ఆరోగ్యం ఇపుడు ఎలా ఉందని అభిమానులు టెన్షన్‌ పడుతున్నారు. సమంత కొంతకాలంగా, మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెల్సిందే. 
 
అనారోగ్యం నుంచి కోలుకున్న "సిటాడెల్ : హనీ బన్నీ" సిరీస్‌తో సమంత అభిమానుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ సినిమాల్లో నటిస్తున్న సమంత... మా ఇంటి బంగారం అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుంది. అందులో కీలక పాత్రలో నటిస్తుంది. "ట్రాలా"లో మూవింగ్ పిక్చర్స్ పేరుతో తొలి ప్రాజెక్టు శుభం షూటింగ్‌ను ప్రారంభించంది. అయితే, తాజాగా సమంత ఆస్పత్రిలో ఉన్న ఫోటోలను ఆమె స్వయంగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Speed Rail: విమానంతో పోటీ పడే సరికొత్త రైలు- డ్రాగన్ కంట్రీ అదుర్స్ (video)

ఇండోనేషియాలో భారీ భూకంపం : సునామీ హెచ్చరికలా?

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments