Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు గేమ్ షోకు సమంత?

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (20:42 IST)
యంగ్ టైగర్ హోస్ట్ చేస్తున్న ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు గేమ్ షో టాప్ టీఆర్ఫీతో దూసుకుపోతుంది. ఈ గేమ్ షో మొదటి ఎపిసోడ్‌‌‌లో గెస్ట్‌గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత టాప్ డైరెక్టర్స్ కొరటాల శివ, దర్శక ధీరుడు రాజమౌళి హాజరయ్యారు. 
 
ఈ మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు గేమ్ షోకు రానున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ షోకు ప్రస్తుతం స్టార్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఎవరో కాదు.. ఇటీవల విడాకులు తీసుకున్న సమంత. 
 
ప్ర‌స్తుతం ఈ ప్ర‌త్యేక‌మైన ఎపిసోడ్ షూటింగ్‌లో సమంత పాల్గొంటుంద‌ట‌. ఇక ఈ స్పెష‌ల్ ఎపిసోడ్ ఈ నెల చివ‌ర‌లో కానీ.. వ‌చ్చే నెల ప్రారంభంలో కాని టెలికాస్ట్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజధాని అమరావతి కోసం పదో 10 ఎకరాల భూమి సేకరణ : మంత్రి నారాయణ

ఎంత గింజుకున్నా... సీఎం రేవంత్ రెడ్డి నా స్థాయికి రాలేరు : హరీశ్ రావు

బీహార్‍ రాష్ట్రాన్ని జేడీయూ - ఆర్జేడీలు ముంచేశాయి : ప్రశాంత్ కిషోర్

బిర్యానీలోని లెగ్ పీస్‌లకు బదులు కోడి ఈకలు- వీడియో వైరల్

అధికారం వచ్చిన గంటలోనే మద్యపాన నిషేధం ఎత్తివేస్తా.. ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments