ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు గేమ్ షోకు సమంత?

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (20:42 IST)
యంగ్ టైగర్ హోస్ట్ చేస్తున్న ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు గేమ్ షో టాప్ టీఆర్ఫీతో దూసుకుపోతుంది. ఈ గేమ్ షో మొదటి ఎపిసోడ్‌‌‌లో గెస్ట్‌గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత టాప్ డైరెక్టర్స్ కొరటాల శివ, దర్శక ధీరుడు రాజమౌళి హాజరయ్యారు. 
 
ఈ మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు గేమ్ షోకు రానున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ షోకు ప్రస్తుతం స్టార్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఎవరో కాదు.. ఇటీవల విడాకులు తీసుకున్న సమంత. 
 
ప్ర‌స్తుతం ఈ ప్ర‌త్యేక‌మైన ఎపిసోడ్ షూటింగ్‌లో సమంత పాల్గొంటుంద‌ట‌. ఇక ఈ స్పెష‌ల్ ఎపిసోడ్ ఈ నెల చివ‌ర‌లో కానీ.. వ‌చ్చే నెల ప్రారంభంలో కాని టెలికాస్ట్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు మరణదండన

బాలయ్య జోలికి వస్తే చర్మం వలిచేస్తాం : వైకాపాకు టీడీపీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్

ప్రహ్లాద్ కుమార్ వెల్లెళ్ల అలియాస్ ఐ బొమ్మ ఇమ్మడి రవి క్రిమినల్ స్టోరీ (video)

సౌదీ అరేబియాలో హైదరాబాద్ యాత్రికుల మృతి.. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. ఆదేశాలు జారీ

మక్కా నుండి మదీనాకు.. బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీ- 42మంది హైదరాబాద్ యాత్రికుల మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments