Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు క్షమాపణలు తెలిపిన సమంత

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (10:05 IST)
శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'ఖుషి' చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ మయాసైటిస్  కారణంగా ఆగిపోయింది. 
 
ఈ సందర్భంలో సమంత ఆరోగ్యం మెరుగై మళ్లీ సినిమాపై దృష్టి పెట్టడంతో త్వరలో ఖుషీ షూటింగ్ లో జాయిన్ కానుందని అంటున్నారు. 
 
సమంత ప్రస్తుతం రాజ్, డీకే దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇంతలో, ఖుషీ ఆలస్యం అయినందుకు విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు చెబుతూ సమంత ట్వీట్ చేసింది.
 
"విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు నా క్షమాపణలు. ఖుషి చిత్రీకరణ త్వరలోనే ప్రారంభమవుతుంది" అని సమంత తెలిపింది. అలాగే సమంత ట్వీట్‌కు విజయ్ దేవర కొండ రిప్లై ఇచ్చారు. "నువ్వు పూర్తిగా కోలుకోని నవ్వులు చిందిస్తూ వచ్చే వరకు మేం అందరం వేచి చూస్తాం" అని చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments