Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూతో కలిసివున్న ఇంటిని మళ్ళీ కొనుగోలు చేసిన సమంత

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (14:16 IST)
టాలీవుడ్ క్యూ కపుల్స్‌గా గుర్తింపు పొందిన హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతల దాంపత్య జీవితం మూణ్ణాళ్ళ ముచ్చటగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విడిపోయారు. అయితే, చైతూతో కలిసివున్న జ్ఞాపకాలను మాత్రం సమంత మరిచిపోలేకున్నారు. అందుకే నాగ చైతన్యతో కలిసి దాంపత్య జీవితం చేసిన ఇంటికి భారీ ధరకు సమంత కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని నటుడు మురళీ మోహన్ తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమ అపార్టుమెంటులో ఓ ఇంటికి చైతన్య ఇష్టపడి కొన్నారని చెప్పారు. పెళ్ళైన తర్వాత వారిద్దరూ కలిసి అక్కడే ఉన్నారని తెలిపారు. అయితే, విడాకుల తర్వాత వాళ్లిద్దరూ ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని, కానీ, ఇటీవల సమంత ఆ ఇంటిని మళ్లీ ఎక్కువ డబ్బులు చెల్లించి కొనుగోలు చేశారని ఆయన వివరించారు. 
 
"నాకు ఈ ఇల్లు బాగా నచ్చింది. ఇలాంటి. అందమైన, ప్రశాంతమైన ఇల్లు నాకు మళ్లీ నాకు దొరకడం లేదు. ఈ ఇల్లు మళ్లీ నేను తీసుకోవచ్చా" అని సమంత అడిగింది. దాంతో నేను ఆ ఇంటిని ఎవరికైనా అమ్మారో వాళ్లతో మాట్లాడి, వాళ్ళను ఒప్పించి, తిరిగి సమంత కొనుగోలు చేసేలా చేశాను. కానీ, ఎక్కువ డబ్బులు చెల్లించారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments