Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా ఖుషీ చేస్తోన్న సమంత.. ఫోటోలు వైరల్

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (10:51 IST)
సినీ నటి సమంత అమెరికాకు చికిత్స కోసం వెళ్లింది. అలాగే న్యూయార్క్‌లో మన భారతీయులు నిర్వహించిన ఇండిపెండెన్స్ డే పరేడ్‌లో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన తల్లితో పాటు న్యూయార్క్ వెళ్లిన సమంత... అక్కడ తన స్నేహితులతో కలిసి అందమైన ప్రదేశాల్లో చక్కర్లు కొడుతోంది. 
 
రెస్టారెంట్లతో రుచికరమైన ఆహారపదార్థాలను టేస్ట్ చేస్తోంది. అంతేగాకుండా జిమ్‌లోనూ వర్కౌట్లు చేస్తోంది. ఇకపోతే.. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె నటించిన తాజా చిత్రం 'ఖుషి' సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొమ్మినేని అరెస్టు : సజ్జల వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ అభ్యంతరం

హనీమూన్‌లో భర్త హత్య : భార్య ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు

అమరావతి మహిళల దెబ్బకు గేట్లకు తాళం వేసుకున్న సాక్షి యాజమాన్యం

Honeymoon: హనీమూన్‌కి వెళ్లిన మరో నవ దంపతులు.. ఏమయ్యారో తెలియట్లేదు..?

Karnataka: అత్తమామల గొడవ.. రాజీ కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments