Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీకి జోడీగా సమంత.. రంగస్థలం కాంబో రిపీట్

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (12:27 IST)
రంగస్థలం జోడీ మళ్లీ రిపీట్ కానుంది. కొరటాల దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ఒక భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో చెర్రీకూడా కీలక పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ పాత్ర నిడివి 30 నిమిషాలకు పైగా వుంటుంది. ఆ పాత్రకు హీరోయిన్ కూడా వుందని.. ఆమె ఎవరో కాదు సమంత అని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.
 
'రంగస్థలం' సినిమాతో చరణ్ - సమంత జంటకు మంచి క్రేజ్ పెరిగింది. అభిమానులంతా ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనేశారు. అందుకే మెగాస్టార్ తాజా సినిమాలోనూ చెర్రీగా జోడీగా సమంతను ఎంచుకోవాలని కొరటాల భావిస్తున్నారట. ఇక చిరంజీవి సరసన నాయికగా త్రిష కనిపించనున్న సంగతి తెలిసిందే. త్వరలో మొదలయ్యే రాజమండ్రి షెడ్యూల్లో త్రిష జాయిన్ కానున్నారు. ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments