Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీకి జోడీగా సమంత.. రంగస్థలం కాంబో రిపీట్

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (12:27 IST)
రంగస్థలం జోడీ మళ్లీ రిపీట్ కానుంది. కొరటాల దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ఒక భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో చెర్రీకూడా కీలక పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ పాత్ర నిడివి 30 నిమిషాలకు పైగా వుంటుంది. ఆ పాత్రకు హీరోయిన్ కూడా వుందని.. ఆమె ఎవరో కాదు సమంత అని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.
 
'రంగస్థలం' సినిమాతో చరణ్ - సమంత జంటకు మంచి క్రేజ్ పెరిగింది. అభిమానులంతా ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనేశారు. అందుకే మెగాస్టార్ తాజా సినిమాలోనూ చెర్రీగా జోడీగా సమంతను ఎంచుకోవాలని కొరటాల భావిస్తున్నారట. ఇక చిరంజీవి సరసన నాయికగా త్రిష కనిపించనున్న సంగతి తెలిసిందే. త్వరలో మొదలయ్యే రాజమండ్రి షెడ్యూల్లో త్రిష జాయిన్ కానున్నారు. ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments