Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబరు 1న సాయిధరమ్ తేజ్ 'రిపబ్లిక్' రిలీజ్

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (15:54 IST)
మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రం "రిపబ్లిక్". అక్టోబరు ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దేవకట్టా దర్శకత్వం వహించిన ఈ సందేశాత్మక చిత్రాన్ని జేపీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 
పవర్‌ఫుల్ పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాని అక్టోబర్ 1న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
 
కాగా, ఇందులో కలెక్టర్‌ పంజా అభిరామ్‌ పాత్రలో సాయితేజ్‌ నటించారు. ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు ముగిశాయి. 'ఆల్రెడీ విడులైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, టీజర్, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సాయితేజ్‌ యాక్టింగ్, దేవ కట్టా స్టైల్‌ ఆఫ్‌ మేకింగ్‌ ప్రేక్షకులను అలరిస్తాయి' అని చిత్రయూనిట్‌ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియా తల్లి హర్జిత్ కౌర్‌ హత్య.. కాల్చి చంపేశారు

Kerala Rains: కేరళలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న ఏనుగు.. ఎలా తప్పించుకుందంటే?

Amaravati: అమరావతిలో హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి టెండర్ల ఖరారు

Bride: పెళ్లి కూతురు పద్ధతిగా వుంటుంది అనుకుంటే.. ఇలా మందేసి, సిగరెట్ కాల్చింది..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments