Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్‌లో మహేష్ బాబు?

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (15:42 IST)
ప్రముఖ టీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మరో టాలీవుడ్ హీరో మహేష్ బాబు గెస్ట్‌‍గా రానున్నారు. 
 
ఇప్పటికే ఈ దఫా సీజన్‌లో మొదటి ఎపిసోడ్‌లో హీరో రామ్ చరణ్ పాల్గొన్నారు. సోమవారం ప్రారంభం కాబోయే ఎపిసోడ్‌లో దర్శక దిగ్గజాలు రాజమౌళి, కొరటాల శివలు గేమ్ ఆడనున్నారు.
 
ఈ నేపథ్యంలోనే మహేశ్ బాబుతోనూ షో నిర్వాహకులు ఒక ఎపిసోడ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. గేమ్ ఆడేందుకు మహేశ్ కూడా ఓకే అనేశారని సమాచారం. 
 
మహేష్ బాబుతో తీసే ఎపిసోడ్ దసరా రోజున ప్రసారం చేయనున్నట్టు సమాచారం. అతి త్వరలోనే మహేశ్ గేమ్‌ను షూట్ చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూకబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. జగన్ ఈనో వాడండి: నారా లోకేష్

కరోనా చాలదన్నట్టు.. అమెరికా కోసం కొత్త ఫంగస్‌ను అభివృద్ధి చేసిన చైనా (Video)

త్వరలో భారత్‌లో స్టార్ లింక్ సేవలు : కేంద్ర మంత్రి సింథియా

ఒరిస్సా ఆస్పత్రిలో విషాదం.. ఇంజెక్షన్ వికటించి ఐదుగురు మృతి

NTR food habits: ఒకేసారి 40 బజ్జీలు, రెండు ఫుల్ చికెన్ లాగించేసేవారు.. ట్రెండింగ్ ఇదే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments