Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావయ్య కోసం.. కాలినడకన తిరుమలకు హీరో సాయి ధరమ్ తేజ్! (Video)

వరుణ్
శనివారం, 15 జూన్ 2024 (12:51 IST)
తన మావయ్య, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం హీరో సాయి ధరమ్ తేజ్ పెద్ద సాహసమే చేశారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తన మావయ్య గెలిస్తే కాలినడకన తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నారు. ఆ ప్రకారంగానే ముగిసిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. దీంతో సాయి ధరమ్ తేజ్ కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. 
 
పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్న అల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్.. కోరిక తీరడంతో అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి దర్శనానికి వెల్లారు. మార్గమధ్యంలో ఆయనను అనేక మంది అభిమానులు ఆయనను గుర్తించి ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments