Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొక్కిస‌లాట‌లో చ‌నిపోయిన వెంక‌ట‌ ర‌మ‌ణ కుటుంబానికి ప‌వ‌న్ రూ.5 ల‌క్ష‌ల చెక్కు

హైద‌రాబాద్ : కాకినాడ‌లో జ‌న‌సేన స‌భ‌లో జ‌రిగిన తొక్కిసలాట‌లో మృతి చెందిన ఎన్. వెంక‌ట‌ ర‌మ‌ణ‌కు ప‌వ‌ర్ స్టార్ సాయం అందించారు. జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున వెంక‌ట ర‌మ‌ణ కుటుంబానికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కును అందించారు. బ‌హిరంగ సభ అనంత‌రం తిరిగి వెళుతుండ‌గా,

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (13:39 IST)
హైద‌రాబాద్ : కాకినాడ‌లో జ‌న‌సేన స‌భ‌లో జ‌రిగిన తొక్కిసలాట‌లో మృతి చెందిన ఎన్. వెంక‌ట‌ ర‌మ‌ణ‌కు ప‌వ‌ర్ స్టార్ సాయం అందించారు. జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున వెంక‌ట ర‌మ‌ణ కుటుంబానికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కును అందించారు. బ‌హిరంగ సభ అనంత‌రం తిరిగి వెళుతుండ‌గా, జ‌రిగిన తొక్కిస‌లాట‌లో వెంక‌ట ర‌మ‌ణ మృతి చెందాడు. మ‌రికొంత మంది గాయ‌ప‌డ్డారు. 
 
వెంక‌ట ర‌మ‌ణ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు తను వ‌ద్దామ‌నుకున్నాన‌ని, అయితే భ‌ద్ర‌త దృష్ట్యా పోలీసులు వ‌ద్ద‌ని చెప్ప‌డంతో వీలుకాలేద‌న్నారు. అభిమాని మృతిపై తాను తీవ్ర మ‌న‌స్థాపం చెందాన‌ని ప‌వ‌న్ చెప్పారు. త‌న త‌ర‌ఫున జ‌న‌సేన ప్ర‌తినిధులు మృతుడి కుటుంబానికి ఆర్ధిక స‌హాయం అందించార‌ని చెప్పారు. గాయ‌ప‌డిన‌ వారికి కూడా చికిత్స అందిస్తున్నామ‌ని జ‌న‌సేన అధినేత తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments