Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వాతంత్రోద్యమ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్..?

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (19:11 IST)
దర్శకధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్‌తో సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం స్వాతంత్రోద్యమ నేపథ్యంలో ఉండబోతోందనే విషయం ఇప్పటికే తెలిసింది. తాజాగా ఈ చిత్రానికి జరుగుతున్న బిజినెస్ ఆశ్చర్యపరుస్తోంది. 
 
ఈ చిత్రాన్ని ప్రారంభించిన నెల రోజులకే చిత్ర నిర్మాతకు శాటిలైట్స్ రైట్స్ ద్వారా 150 కోట్ల ఆఫర్ వచ్చినట్లు సమాచారం. తాజాగా థియేట్రికల్ హక్కుల కోసం బయ్యర్లు ఎగబడుతున్నట్లు సమాచారం. ఎంత ఎక్కువ మొత్తమైనా సినిమాను తీసుకునేందుకు బయ్యర్లు పోటీపడుతున్నారట.
 
ఇలా ఉండగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను దక్కించుకునేందుకు ఓ సంస్థ 75 కోట్ల రూపాయలను ఆఫర్ చేసినట్లు సమాచారం. ఓవర్సీస్‌లో 75 కోట్లు అంటే నిజంగా చాలా పెద్ద మొత్తమనే చెప్పుకోవాలి. అయితే రాజమౌళి సినిమా కావడం, హీరోలిద్దరికీ మంచి క్రేజ్ ఉండటంతో బయ్యర్లు ఎంత ఖర్చుకైనా వెనుకాడటంలేదని సమాచారం. ఈ డీల్ కుదిరితే రామ్‌చరణ్, ఎన్టీఆర్ కెరీర్లోనే ఇది అతిపెద్ద ఓవర్సీస్ బిజినెస్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోదీ మీడియా సమావేశం ముగిసిన కొద్ది నిమిషాల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Andhra Pradesh: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఏపీ సర్కారు చర్యలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments