Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదుకు చేరుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (11:06 IST)
ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్ హైదరాబాదుకు చేరుకుంది. ఆస్కార్ అందుకున్న తర్వాత అమెరికాలో పార్టీలు ముగించుకుని శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు రాజమౌళి. రాజమౌళి, రమ, కీరవాణి, వల్లి, కార్తికేయ, కాలభైరవ, శ్రీసింహ తదితరులు.. ఎయిర్ పోర్ట్‌లో వీరికి ఘన స్వాగతం లభించింది. 
 
రాజమౌళి, కీరవాణిలతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ కీరవాణి, రాజమౌళిలు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. మరోవైపు రామ్ చరణ్ కూడా శుక్రవారం హైదరాబాద్ చేరుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments