Webdunia - Bharat's app for daily news and videos

Install App

యష్‌కు షాకిచ్చిన రాఖీభాయ్.. కేజీఎఫ్‌కు కొత్త తలనొప్పి

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (14:42 IST)
కేజీఎఫ్ చిత్ర యూనిట్‌కు రియల్ రాఖీ భాయ్ షాకిచ్చాడు. కేజీయఫ్‌లో రాఖీ భాయ్ అనే పాత్ర నిజజీవితంలో నుండి తీసుకున్నదే అని గతంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించాడు.

కర్ణాటకకు చెందిన థంగం అనే వ్యక్తి కోలార్ గోల్డ్ గనుల్లో పనిచేస్తూ.. అక్కడ ఓ గ్యాంగ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. తన గ్యాంగ్ సహాయంతో కోలార్ గనుల్లో బంగారాన్ని కొల్లగొడుతూ జూనియర్ వీరప్పన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక తాను కొల్లగొట్టిన గోల్డ్‌ను ప్రజలకు కూడా పంచిపెట్టేవాడు.
 
1997లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో థంగం మృతి చెందాడు. ఇప్పుడు అతడి కథనే 'కేజీయఫ్' సినిమాలో చూపించారంటూ థంగం తల్లి పాలీ ఆరోపిస్తుంది. 
 
తమను సంప్రదించకుండానే, తన కొడుకు కథను ఎలా సినిమా తీస్తారని.. తాను చట్టపరంగా ముందుకు వెళ్తానంటూ కేజీయఫ్ చిత్ర టీమ్‌కు షాకిచ్చింది ఈ రియల్ లైఫ్ రాఖీ భాయ్ తల్లి. దీంతో కేజీయఫ్ చిత్ర యూనిట్‌కు ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సామాజిక సేవకుడిని.. నాలుగేళ్ల ఆ బాలుడు ఏం చేశాడంటే (వీడియో)

ఏపీలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వెల్లడి... వొకేషన్‌‍లో 78 శాతం ఉత్తీర్ణత

జూన్ 29న కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

భర్తకు దూరంగా వుంటున్నావుగా, చేపల కూర చేసుకుని రా: ఎస్సై లైంగిక వేధింపులు

వైసీపీ పిల్ల కాకి.. ఎప్పటికైనా కాంగ్రెస్‍లో విలీనం కావాల్సిందే : వైఎస్ షర్మిల (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments