Webdunia - Bharat's app for daily news and videos

Install App

యష్‌కు షాకిచ్చిన రాఖీభాయ్.. కేజీఎఫ్‌కు కొత్త తలనొప్పి

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (14:42 IST)
కేజీఎఫ్ చిత్ర యూనిట్‌కు రియల్ రాఖీ భాయ్ షాకిచ్చాడు. కేజీయఫ్‌లో రాఖీ భాయ్ అనే పాత్ర నిజజీవితంలో నుండి తీసుకున్నదే అని గతంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించాడు.

కర్ణాటకకు చెందిన థంగం అనే వ్యక్తి కోలార్ గోల్డ్ గనుల్లో పనిచేస్తూ.. అక్కడ ఓ గ్యాంగ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. తన గ్యాంగ్ సహాయంతో కోలార్ గనుల్లో బంగారాన్ని కొల్లగొడుతూ జూనియర్ వీరప్పన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక తాను కొల్లగొట్టిన గోల్డ్‌ను ప్రజలకు కూడా పంచిపెట్టేవాడు.
 
1997లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో థంగం మృతి చెందాడు. ఇప్పుడు అతడి కథనే 'కేజీయఫ్' సినిమాలో చూపించారంటూ థంగం తల్లి పాలీ ఆరోపిస్తుంది. 
 
తమను సంప్రదించకుండానే, తన కొడుకు కథను ఎలా సినిమా తీస్తారని.. తాను చట్టపరంగా ముందుకు వెళ్తానంటూ కేజీయఫ్ చిత్ర టీమ్‌కు షాకిచ్చింది ఈ రియల్ లైఫ్ రాఖీ భాయ్ తల్లి. దీంతో కేజీయఫ్ చిత్ర యూనిట్‌కు ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది.

సంబంధిత వార్తలు

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

జగన్ జల్సా ప్యాలెస్‌లో ఏమున్నాయి.. వాటికి ఖర్చు చేసిన ధరలు ఎంతో తెలుసా?

పనికిమాలిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి శాపమే : సీఎం చంద్రబాబు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments