ఆచార్య‌లో హింస వుంది అందుకే యు/ఎ ఇచ్చిన సెన్సార్ బోర్డ్‌

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (13:42 IST)
Achrya poster
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో న‌టించిన సినిమా `ఆచార్య‌`.  కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. ఇటీవ‌లే సెన్సార్‌కు వెళ్ళింది. ఇందులో కొర‌టాల శివ మార్క్ క‌నిపించింది. క‌థ ప్ర‌కారం ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కుటుంబ విలువలు వున్నా. మిర్చి సినిమాను మించిన వ‌యొలెన్స్ ఇందులో వుంద‌ట‌. అందుకే యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. రామ్‌చ‌ర‌ణ్ కూడా కీల‌క పాత్ర పోషించిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.
 
శుక్ర‌వారంనాడు సెన్సార్ పొందింది. అదేవిధంగా   మహేష్ బాబు తన వాయిస్ ఓవర్ ఇచ్చినట్టుగా ఈరోజే అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇక ఈనెల 23న యూసుఫ్‌గూడా పోలీస్ గ్రౌండ్‌లో ఆచార్య ప్రీరిలీజ్ వేడుక జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌లో సినిమా నేప‌థ్యం గురించి మెగాస్టార్ వివ‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈనెల 29న ఆచార్య విడుదల కాబోతుంది. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు హీరోయిన్స్ గా నటించగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దూసుకొస్తున్న వాయుగుండం... ఏపీకి ఆరెంజ్ అలెర్ట్

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు : బ్రహ్మానంద రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments