Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా, రమ్య కృష్ణన్ కలిశారు.. ఫోటోలు వైరల్

Webdunia
బుధవారం, 26 జులై 2023 (14:20 IST)
Roja_Ramya Krishnan
రోజా, రమ్య కృష్ణన్ 90వ దశకంలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటీమణులు. వీరి సినిమాలు విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. వీరిద్దరూ సినిమాలకు అతీతంగా మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. 
 
ఈ సందర్భంలో నటి రమ్యకృష్ణ, రోజా చాలా గ్యాప్ తర్వాత కలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను రోజా తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేసింది. రమ్యకృష్ణన్ మంచి స్నేహితురాలు అంటూ రోజా తెలిపింది. ఈ ఫోటోలు, వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments