Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌పై విమర్శలు గుప్పించిన రామ్ గోపాల్ వర్మ

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (09:21 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ తన సొంత అభిమానులకు, అనుచరులకు ద్రోహం చేయడమే కాకుండా తనకు కూడా ద్రోహం చేశాడని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. 
 
ఇంకా పవన్ కళ్యాణ్ వీడియోను పోస్ట్ చేసి, "పార్టీ, పిడికిలి, ఎర్రటి కండువాలు, వేళ్లు.." అని చెప్పడం చాలామంది ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గత ఎన్నికల్లో తమ పార్టీ 30-40 సీట్లు గెలుపొంది ఉంటే ఈసారి ముఖ్యమంత్రి పదవి కోసం తాను పోటీలో ఉండేవాడినని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం తెలిసిందే.
 
"ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిన దానికన్నా దారుణంగా ఈ రోజు పవన్ కల్యాణ్ తన జనసైనికులని, తన ఫ్యాన్స్‌ని వెన్నుపోటు పొడిచి చంపేసాడు.. వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ నా ప్రగాఢ సానుభూతి.."అంటూ వర్మ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

ఆస్తి కోసం కుమార్తె చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి!!

మార్క్ శంకర్ పవనోవిచ్‌ను కాపాడిన వారిని సత్కరించిన సింగపూర్

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments