Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిర్యాలగూడలో ప్రెస్‌మీట్ పెడతా.. ఎవడు అడ్డొస్తాడో చూస్తా: రాంగోపాల్ వర్మ

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (15:43 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన దళిత యువకుడు ప్రణయ్ పరువు హత్య కేసును ఆధారంగా చేసుకుని ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా, వైశ్య కులానికి చెందిన అమృతను దళిత కులానికి చెందిన ప్రణబ్ ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ, అమృత తండ్రి మారుతీ రావు కిరాయి హంతుకులతో ప్రణయ్‌ను హత్య చేయించారు. ఈ కేసులో నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని నెలల జైలుశిక్ష తర్వాత బెయిలుపై విడుదలైన మారుతీరావు ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఇదిలావుంటే, అమృత - ప్రణబ్ ప్రేమకథను ఇతివృత్తంగా చేసుకుని మర్డర్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని గతంలోనే విడుదల చేయాలని ప్లాన్ చేశాడు. కానీ, అమృత కోర్టుకెక్కడంతో ఈ చిత్రం వాయిదాపడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 24వ తేదీన విడుదలకానుంది. 
 
ఈ క్రమంలో ఆర్జీవీ శుక్రవారం మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీన మిర్యాలగూడలో విలేకరుల సమావేశం నిర్వహిస్తానని, ఎవడు అడ్డొస్తాడో చూస్తానని హెచ్చరించాడు. దీంతో ఇపుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments