Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిర్యాలగూడలో ప్రెస్‌మీట్ పెడతా.. ఎవడు అడ్డొస్తాడో చూస్తా: రాంగోపాల్ వర్మ

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (15:43 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన దళిత యువకుడు ప్రణయ్ పరువు హత్య కేసును ఆధారంగా చేసుకుని ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా, వైశ్య కులానికి చెందిన అమృతను దళిత కులానికి చెందిన ప్రణబ్ ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ, అమృత తండ్రి మారుతీ రావు కిరాయి హంతుకులతో ప్రణయ్‌ను హత్య చేయించారు. ఈ కేసులో నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని నెలల జైలుశిక్ష తర్వాత బెయిలుపై విడుదలైన మారుతీరావు ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఇదిలావుంటే, అమృత - ప్రణబ్ ప్రేమకథను ఇతివృత్తంగా చేసుకుని మర్డర్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని గతంలోనే విడుదల చేయాలని ప్లాన్ చేశాడు. కానీ, అమృత కోర్టుకెక్కడంతో ఈ చిత్రం వాయిదాపడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 24వ తేదీన విడుదలకానుంది. 
 
ఈ క్రమంలో ఆర్జీవీ శుక్రవారం మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీన మిర్యాలగూడలో విలేకరుల సమావేశం నిర్వహిస్తానని, ఎవడు అడ్డొస్తాడో చూస్తానని హెచ్చరించాడు. దీంతో ఇపుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఎమ్మెస్సీ విద్యార్థిని... ఆస్పత్రిలో ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రియుడు

కోడి పందేలు, బెట్టింగ్ ఆరోపణలు.. నలుగురు వ్యక్తుల అరెస్ట్.. ఎక్కడ?

జగన్‌ను తిట్టిపోసిన బైరెడ్డి శబరి.. పులివెందుల జగన్ అడ్డా కాదు.. కూటమికి కంచుకోట

నీ భార్యను వదిలి నన్ను పెళ్లి చేసుకో.. స్వీటీ కుమారి.. అనుజ్ కశ్యప్ ఎవరు?

శివ..శివ... శివభక్తుడుకి కర్రీలో చికెన్ ముక్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments