Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిర్యాలగూడలో ప్రెస్‌మీట్ పెడతా.. ఎవడు అడ్డొస్తాడో చూస్తా: రాంగోపాల్ వర్మ

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (15:43 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన దళిత యువకుడు ప్రణయ్ పరువు హత్య కేసును ఆధారంగా చేసుకుని ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా, వైశ్య కులానికి చెందిన అమృతను దళిత కులానికి చెందిన ప్రణబ్ ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ, అమృత తండ్రి మారుతీ రావు కిరాయి హంతుకులతో ప్రణయ్‌ను హత్య చేయించారు. ఈ కేసులో నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని నెలల జైలుశిక్ష తర్వాత బెయిలుపై విడుదలైన మారుతీరావు ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఇదిలావుంటే, అమృత - ప్రణబ్ ప్రేమకథను ఇతివృత్తంగా చేసుకుని మర్డర్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని గతంలోనే విడుదల చేయాలని ప్లాన్ చేశాడు. కానీ, అమృత కోర్టుకెక్కడంతో ఈ చిత్రం వాయిదాపడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 24వ తేదీన విడుదలకానుంది. 
 
ఈ క్రమంలో ఆర్జీవీ శుక్రవారం మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీన మిర్యాలగూడలో విలేకరుల సమావేశం నిర్వహిస్తానని, ఎవడు అడ్డొస్తాడో చూస్తానని హెచ్చరించాడు. దీంతో ఇపుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments