Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు.. రేణూ దేశాయ్

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2023 (18:46 IST)
మాస్ మహారాజా రవితేజ ప్రధానపాత్రలో నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. స్టూవర్ట్ పురంకు చెందిన పేరుమోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఇందులో రేణూ దేశాయ్ కూడా నటించింది. 
 
రేణూ దేశాయ్ ఈ చిత్రంలో 70వ దశకంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ సంఘసంస్కర్తగా పేరుగాంచిన హేమలతా లవణం పాత్రను పోషించారు. ఈ సినిమా రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. 
 
"నన్ను నమ్మి ఈ చిత్రంలో హేమలతా లవణం గారి క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శకుడు వంశీకృష్ణ, నిర్మాత అభిషేక్ అగర్వాల్ భయ్యాకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు" అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments