Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓయ్ పూరీ... నీ వల్లే ఓ అందమైన ఫ్యామిలీ వచ్చింది... రేణూ దేశాయ్

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (11:14 IST)
టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఏప్రిల్ 20వ తేదీతో తన 20 యేళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఇలాంటి జ్ఞాపకాల్లో వెండితెరకు రేణూ దేశాయ్‌ను పరిచయమైంది. ఈమె పూరి జగన్నాథ్‌కు విషెస్ చెపుతూ తన పాత జ్ఞాపకాలను కూడా పూరితో పంచుకుంది. 
 
లైవ్ వీడియో ఇంటరాక్షన్‌లో రేణు దేశాయ్ మాట్లాడుతూ, బద్రీ సినిమాలో దర్శకుడు పూరి జగన్నాధ్ ఆఫర్ ఇచ్చినందున తాను పవన్ కళ్యాణ్‌ను కలిశానని, తద్వారా మంచి కుటుంబం లభించిందన్నారు. బద్రి సినిమాలో వెన్నెల క్యారెక్టర్ ఇచ్చినందుకు పూరి జగన్నాధ్ పట్ల ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఆ తర్వాత పూరి జగన్నాధ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో సరయు పాత్ర కోసం రేణు దేశాయ్ తీసుకోవాలని వారు భావించారని, అయితే పవన్ పాత్రలను మార్చి వెన్నెలా పాత్రను రేణు దేశాయ్‌కి ఇచ్చారని చెప్పారు. అంతేకాకుండా, ఓ వృద్ధాప్య పాత్రలో నటించే అవకాశం ఇవ్వాలని ఆమె పూరిని కోరింది. పైగా, ఈ పాత్రలో ఒక్క రోజైనా నటించాలని భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments