Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనాతో కలిసి పనిచేయడం అసౌకర్యంగా ఫీలవుతున్నా.. పీసీ శ్రీరామ్

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:39 IST)
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాలీవుడ్ వివాదాస్పద ప్రముఖ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కనున్న ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేస్తూ.. 'కంగనా ప్రధాన పాత్రధారిణిగా ఓ ప్రాజెక్టు తెరకెక్కించాల్సివుంది. కానీ, ఆమెతో కలిసి పనిచేయడం అసౌకర్యంగా భావించాను. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలకు చెప్పగా, వారు అంగీకరించారు. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాను. ఆల్ ది బెస్ట్' అంటూ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
పీసీ శ్రీరామ్ ట్వీట్‌కు కంగనా రనౌత్ రీట్వీట్ చేస్తూ.. 'తన గురించి మీకు కలిగిన బాధ లేదా అసౌకర్యం ఏంటో తెలియదు. అయితే, మీరు తీసుకున్న నిర్ణయం సబబే. ధన్యవాదాలు.. ఆల్ ది బెస్ట్' అంటూ పేర్కొన్నారు. 
 
కాగా, కంగనా రనౌత్ ఇపుడు జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెల్సిందే. ముంబైను ఓ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చారు. దీంతో శివసేన పార్టీ నేతలు ఆమెపై కారాలుమిరియాలు నూరుతున్నారు. ఫలితంగా శివసేన - కంగనా రనౌత్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గదికి రప్పించుకుని.. నగ్న ఫోటోలు తీసి?

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ.. ప్రమాణ స్వీకారంకు సర్వం సిద్ధం

వంట విషయంలో భర్తతో గొడవ.. చెరువులో చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య (video)

Rooster: మూడు గంటలకు కోడి కూస్తోంది.. నిద్ర పట్టట్లేదు.. ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఎక్కడ?

26 ఏళ్ల వ్యక్తి కడుపులో పెన్ క్యాప్.. 21 సంవత్సరాల క్రితం మింగేశాడు.. ఇప్పుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments