Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడుదలకు సిద్ధంగా 'కంగువా'... నైజాం ఏరియాలో అరకొరగా బుకింగ్స్...

ఠాగూర్
బుధవారం, 13 నవంబరు 2024 (17:15 IST)
కోలీవుడ్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం "కంగువా". ఈ నెల 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ విడుదల తేదీకి కేవలం ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. కానీ ఇప్పటికి తాజాగా తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ అరకొరగా మాత్రమే రిలీజ్ చేశారు. ముఖ్యంగా నైజాం ఏరియాస్‌‍లో లిమిటెడ్ స్క్రీన్స్‌ను మాత్రమే ఓపెన్ చేశారు. 
 
'కంగువా' తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రీ మూవీస్ సంస్థకు నైజాంలో థియేటర్ చైన్ కలిగిన ఎషియన్ సంస్థకు మధ్య చిన్నపాటి వివాదం సాగుతుంది. అందుకే పీవీఆర్, ఏఎంబీ, ఏఏఏ వంటి మల్టీప్లెక్స్‌లో బుకింగ్స్ ఓఎన్ చేయటంలో ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. 
 
యువీ క్రియేషన్స్ భాగస్వామ్యంతో జ్ఞానవేల్ రాజా నిర్మించిన కంగువా విడుదలలో విషయంలో ఎందుకో ఎదో ఒక జాప్యం జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. ఇప్పుడు నైజాంలో ఇష్యూ ఎప్పుడు సెట్ అయి.. బుకింగ్స్ ఓపెన్ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments