Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ధృవ" విలన్ సరసన హీరోయిన్‌గా రెజీనా

రెజీనా కసాండ్రా. టాలీవుడ్ కుర్ర హీరోయిన్లలో ఒకరు. ఈమె నటించిన అనేక తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఆమె టాలీవుడ్‌లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఆమె కోలీవుడ్ వైపు దృష్టిసా

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (15:26 IST)
రెజీనా కసాండ్రా. టాలీవుడ్ కుర్ర హీరోయిన్లలో ఒకరు. ఈమె నటించిన అనేక తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఆమె టాలీవుడ్‌లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఆమె కోలీవుడ్ వైపు దృష్టిసారించింది. 
 
అక్కడ ఆమెకు మంచి ఆఫర్లే వస్తున్నాయి. తాజాగా ఆమె మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. తమిళంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో రోజా చిత్రం హీరో, ధృవ విలన్ అరవిందస్వామికి జోడీగా రెజీనాను ఎంపిక చేశారు. వచ్చే నెల మొదటి వారంలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రం షూటింగ్ మొత్తం చెన్నైలోనే జరుగనుంది.
 
'ఎన్నమో నడక్కుదు', 'అచ్చమిండ్రి' అనే చిత్రాల ఫేమ్ రాజపాండి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మరోవైపు, సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అరవిందస్వామికి అనేక వరుస ఆఫర్లు వస్తున్నాయి. మరి రెజీనా, అరవింద స్వామిల కాంబినేషన్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments