Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొగల్తూరులో సంస్మరణ సభ: ప్రభాస్ హాజరు-25 రకాల వంటకాలు

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2022 (14:19 IST)
Prabhas
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ జరుగుతోంది. కృష్ణంరాజు స్వగ్రామంలో జరిగే ఈ సంస్మరణ సభకు హీరో ప్రభాస్ హాజరయ్యారు. ప్రభాస్ దాదాపు 12 ఏళ్ల తర్వాత తన సొంతూరుకు వెళ్ళారు. దీంతో ఆయనను చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వస్తున్నారు.
 
గురువారం మధ్యాహ్నం అభిమానుల కోసం ప్రభాస్ టీమ్ పెద్ద ఎత్తున భోజన ఏర్పాట్లు చేసింది. దాదాపు లక్ష మంది అభిమానుల కోసం భోజన ఏర్పాట్లు చేశారు. కృష్ణంరాజు భోజనప్రియుడు కావడంతో ఆయనకు ఇష్టమైన వంటకాలతో భోజన ఏర్పాట్లు చేశారు. 
Food Varieties
 
25 రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలను సిద్ధం చేశారు. ముఖ్య అతిథులకు కృష్ణంరాజు ఇంటి ఆవరణలోనే ఏర్పాట్లు చేశారు. ఇతరులకు ఇంటికి దక్షిణం వైపు ఉన్న తోటలో ఏర్పాట్లు చేశారు. అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments