Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెబ‌ల్‌స్టార్ కుటుంబంతో ఎంజాయ్‌... ఎక్క‌డ‌!

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (17:13 IST)
Krishnam Raju, Family
షూటింగ్ స‌మ‌యంలో హీరోలు ,హీరోయిన్లు హాయిగా విదేశాల్లో దీవుల్లో ఎంజాయ్ చేస్తుంటారు. వాటిని సోష‌ల్‌మీడియా పెట్టి అభిమానుల‌కు క‌నువిందు చేస్తుంటారు. వ‌య‌స్సులో వున్న భామ‌లు అయితే యూత్ కోసం ప్ర‌త్యేకంగా బికినీల‌తో ద‌ర్శ‌న‌మిస్తుంటారు. అయితే వ‌య‌స్సుతో నిమిత్తం లేకుండా క‌టుంబంతో కూడా ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ కోవ‌లో మోహన్ బాబు కూడా త‌న కుటుంబంతో మాల్దీవుల‌కు వెళ్ళి ఎంజాయ్ చేస్తూ హంగామా చేశారు. 
 
ఇప్పుడు రెబెల్ స్టార్ కృష్ణం రాజు కూడా తన ఫ్యామిలీ తో కలిసి మాల్దీవ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. త‌న స‌తీమ‌ణి, ముగ్గురు కూతుళ్ళ‌తో క‌లిసి రీసెంట్‌గా మాల్దీవుల‌కు వెళ్ళారు. అక్కడ కృష్ణంరాజు ఆయ‌న స‌తీమ‌ణి శ్యామ‌ల క‌లిసి దిగిన ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాను షేక్ చేస్తుంది.

మ‌రోవైపు ఉప్ప‌ల‌పాటి ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేములో క‌నిపిస్తున్న ఫొటో కూడా నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. పైగా ఈరోజు ప్ర‌భాస్ తాజా షూటింగ్ కూడా మొద‌టి షెడ్యూల్ పూర్త‌యింది. ఇదే రోజు ఫొటోలు పెట్ట‌డంతో ప్ర‌భాస్‌కూడా ఏమైనా అక్క‌డ వున్నారా! అంటూ సెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments