రజనీకాంత్ "2.O" టీజర్‌పై దర్శకుడు శంకర్ క్లారిటీ

సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రధారులుగా రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం "2.O". ఎస్. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 3డీ ఫార్మాట్‌లో ప్రేక్షకుల ముందుక

Webdunia
శనివారం, 27 జనవరి 2018 (13:25 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రధారులుగా రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం "2.O". ఎస్. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 3డీ ఫార్మాట్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఈ సినిమా వచ్చే ఏప్రిల్ 14వ తేదీన తమిళ కొత్త సంవత్సరాదికి విడుదల కానుందనే టాక్ బాగా వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, దుబాయ్‌లో జరిగిన ఆడియో వేడుక సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. సినిమా టీజర్, ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి నిరీక్షణ తప్పడం లేదు. 
 
అయితే తాజాగా, దర్శకుడు శంకర్ భారత గణతంత్ర వేడుకల సందర్భంగా అభిమానులకు కొంచెం ఊరటను కలిగించేలా ట్వీట్ చేశాడు. లాస్ ఏంజిల్స్‌లోని ప్రముఖ మాబ్ సీన్ సంస్థలో టీజర్‌కి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని ఆ గ్రాఫిక్స్ వర్క్స్ ఫినిష్ అయితే టీజర్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని శంకర్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Couple on a bike: నడి రోడ్డుపై బైకుపై రెచ్చిపోయిన ప్రేమ జంట (video)

మొంథా తుఫాను సమయంలో రిలయన్స్ ఫౌండేషన్ చేసిన కృషికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

శ్రీకాకుళంలో తొక్కిసలాట- మృతులకు 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా : నారా లోకేష్ (video)

కాశీబుగ్గ తొక్కిసలాట.. అసలేం జరిగింది.. తొక్కిసలాటకు కారణం ఏంటి?

మొంథా తుఫాను ప్రభావం తగ్గకముందే.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. మళ్లీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments