Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్-శంకర్ సినిమాలో రష్మిక.. జర్నలిస్టుగా..?

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (10:54 IST)
టాలీవుడ్ లక్కీ గర్ల్ రష్మిక మందన ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప'లో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ ప్రాజెక్టుతో బిజీగా ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న 'మిషన్ మజ్ను' చిత్రంలో నటిస్తున్న రష్మిక.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో 'గుడ్ బాయ్' అనే సినిమాలో నటిస్తోంది. రామ్ చరణ్-శంకర్ సినిమాలో హీరోయిన్ రష్మిక ఛాన్స్ కొట్టినట్లు తెలుస్తోంది. 
 
ఈ సినిమాలో ఆమె జర్నలిస్టు‌గా కనిపించనుందట. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. చరణ్‌కు మీడియా సపోర్టర్ గా రష్మిక పాత్ర కీలకంగా ఉండనుందనే వార్తలు ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. అది అలా ఉంటే తాజాగా రష్మిక మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందట. 
 
ఇప్పటికే రెండు బాలీవుడ్ సినిమాలు చేస్తున్న రష్మిక.. తాజాగా మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. ఈ విషయాన్ని స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో ఆమె వెల్లడించారు. "ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నాను. త్వరలోనే మూడో సినిమా అంగీకరించబోతున్నాను." అని రష్మిక తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు.. చంద్రబాబు కితాబు

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 28 మంది మృతి

భారతీయుల ఆగ్రహం: ఛీ.. ఛీ.. మీ దేశం ముఖం చూడం, టర్కీకి 11,000 కోట్లు నష్టం

Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా-యాక్టివ్‌గా 257 కేసులు-JN.1 Strain

లేడీ డాక్టర్‌ను పెళ్ళి పేరుతో నమ్మించి హోటల్‌కు పిలుపు... కోరిక తీర్చుకున్నాక పెళ్లికి నిరాకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments