Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో కార్తీ సరసన నటించనున్న రష్మిక..

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (17:32 IST)
ఛలో, గీతా గోవిందం వంటి చిత్రాలతో టాలీవుడ్‌‌కు పరిచయమయ్యారు రష్మిక. ఆమె మొదటిసారిగా టాలీవుడ్‌లో నటించిన ఈ రెండు చిత్రాలతో సూపర్ హిట్ సాధించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక.. ఇప్పుడు ఇక్కడ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయారు. ఇక ఈ చిత్రాల విజయంతో రష్మిక ఫుల్‌స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రష్మిక విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్, నితిన్‌తో భీష్మ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
 
ఇప్పుడు ఈ భామ కోలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులు కూడా ఇదే విషయాన్ని ప్రశ్నలుగా అడిగారు. అప్పుడు రష్మిక.. నాకు కూడా కోలీవుడ్‌లో సినిమాలు చేయాలని ఉందనే కోరికను వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఆ దిశగానే అడుగులు పడుతున్నట్లు సమాచారం. త్వరలోనే యంగ్ హీరో కార్తీ సరసన రష్మిక జోడిగా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments