Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్ తో సినిమా కోసం వేచి చూస్తున్నాను.. రష్మిక మందన్న

సెల్వి
శుక్రవారం, 19 జనవరి 2024 (15:27 IST)
అగ్ర హీరోయిన్ రష్మిక మందన్న యానిమల్ చిత్రం విజయంతో దూసుకుపోతుండగా, ఆమె తన తదుపరి చిత్రం కోసం ధనుష్‌తో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తోంది. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్ లో నాగార్జున అక్కినేని కూడా ప్రధాన పాత్రలో నటించనుంది.

ధనుష్ సర్‌తో కలిసి పనిచేయాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే ధనుష్ అద్భుతమైన నటుడు. ధనుష్ తో సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. ధనుష్ 51 కోసం సిద్ధంగా వున్నానని.. పుష్ప 2లోనూ నటిస్తున్నానని రష్మిక వెల్లడించింది. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప: ది రైజ్ 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌తో యాక్షన్ డ్రామా సాగుతుంది.  

తాజాగా పుష్ప2లో ఓ సాంగ్ షూట్ ను కంప్లీట్ చేశాను. సాంగ్ అద్భుతంగా వచ్చింది. ఇది ముగింపులేని కథ. ఈ చిత్రం ఎంతో ఆనందాన్ని పంచుతుంది. మంచి సినిమాను అందించేందుకు డైరెక్టర్ సుకుమార్ సార్ ఎంతగానో కష్టపడుతున్నారు. పుష్ప2లో నాపాత్ర మరింత ఆకట్టుకునేలా ఉంటుందని రష్మిక వెల్లడించింది. ఈ చిత్రాన్ని 2024 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని మేకర్స్ ప్రకటించారు. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

బాబూ గారూ రండి.. మాట్లాడుకుందాం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

భోలే బాబా ఎవరు... సామాజిక మాధ్యమాలకు దూరంగా వుంటారట!

హత్రాస్ తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య.. ఒకేసారి అందరూ..?

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. లేకుంటే ఆ పని చేయండి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments