Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో రష్మిక మందన 15 రోజులు మకాం... ఎందుకో తెలుసా?

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (19:48 IST)
రష్మిక మందన ఇప్పుడు తెలుగులో ప్రేక్షకుల్లో హాట్ హీరోయిన్. వరుస విజయవాలతో ఆమె దూసుకుపోతోంది. దీంతో మరో తెలుగు సినిమాలో ఆమెకు అవకాశం వచ్చింది. చలో, గీత గోవిందం మొదలుకొని మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, ఆ తరువాత నితిన్‌తో భీష్మ చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధించాయి. 
 
ఇదే జోష్‌తో అల్లుర్జున్ సరసన పుష్ప, శర్వానంద్ సరసన నటిస్తోంది. ఆ సినిమా పేరు ఆడాళ్ళూ మీకు జోహార్లు. ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి తిరుపతిలో ప్రారంభం కాబోతోంది. దీంతో రష్మిక తిరుపతికి చేరుకుంది. రేపటి నుంచి షూటింగ్‌లో పాల్గొనబోతోంది. 
 
15 రోజుల పాటు షూటింగ్ తిరుపతిలో జరుగనుంది. రష్మిక సినిమా షూటింగ్ తిరుపతిలో జరుగుతోందని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున రావడానికి సిద్ధమవుతున్నారు. మరి చూడాలి జనాన్ని ఎలా అదుపుచేస్తారో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి : పవన్‌కు సీఎం బాబు విషెస్

సీఈవో పోస్టుకు ఎసరు పెట్టిన ఉద్యోగితో ప్రేమ!!

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments