తిరుపతిలో రష్మిక మందన 15 రోజులు మకాం... ఎందుకో తెలుసా?

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (19:48 IST)
రష్మిక మందన ఇప్పుడు తెలుగులో ప్రేక్షకుల్లో హాట్ హీరోయిన్. వరుస విజయవాలతో ఆమె దూసుకుపోతోంది. దీంతో మరో తెలుగు సినిమాలో ఆమెకు అవకాశం వచ్చింది. చలో, గీత గోవిందం మొదలుకొని మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, ఆ తరువాత నితిన్‌తో భీష్మ చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధించాయి. 
 
ఇదే జోష్‌తో అల్లుర్జున్ సరసన పుష్ప, శర్వానంద్ సరసన నటిస్తోంది. ఆ సినిమా పేరు ఆడాళ్ళూ మీకు జోహార్లు. ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి తిరుపతిలో ప్రారంభం కాబోతోంది. దీంతో రష్మిక తిరుపతికి చేరుకుంది. రేపటి నుంచి షూటింగ్‌లో పాల్గొనబోతోంది. 
 
15 రోజుల పాటు షూటింగ్ తిరుపతిలో జరుగనుంది. రష్మిక సినిమా షూటింగ్ తిరుపతిలో జరుగుతోందని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున రావడానికి సిద్ధమవుతున్నారు. మరి చూడాలి జనాన్ని ఎలా అదుపుచేస్తారో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఇకపై కొనసాగలేను : డీకే శివకుమార్

పుట్టపర్తిలో ప్రధాని మోడి పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యా రాయ్ (video)

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments