Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు ముక్కలాట.. మన్మథుడుతో శివరంజని, అనసూయ పోటీ

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (18:50 IST)
మన్మథుడు-2తో జబర్దస్త్ యాంకర్లు అనసూయ భరద్వాజ్, రష్మీగౌతమ్‌లు పోటీపడుతున్నారు. అనసూయ భరద్వాజ్ నటించిన ‘కథనం’ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. అదే రోజున కింగ్ నాగార్జున నటించిన ‘మన్మథుడు 2’ సినిమాతో పోటీ పడుతూ విడుదల కానుంది.
 
ఇక ఈ సినిమాలకు ముందు.. రష్మీ గౌతమ్ శివరంజనితో పలకరించనుంది. రష్మీ నటించిన ‘శివరంజని’ మూవీ ఆగస్టు నెల 2న విడుదల కానుంది. ఇకపోతే.. అనసూయ మాత్రం ఒకవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూనే చిరంజీవి సహా పలు అగ్ర హీరోలు నటించే సినిమాల్లో ముఖ్యపాత్రల్లో నటించాడానికి ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. 
 
అంతేగాకుండా అనసూయ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ.. తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇటీవల అనసూయ తానా సభలకు వెళ్లింది. అక్కడ ఫ్యామిలీతో దిగిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments