Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు ముక్కలాట.. మన్మథుడుతో శివరంజని, అనసూయ పోటీ

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (18:50 IST)
మన్మథుడు-2తో జబర్దస్త్ యాంకర్లు అనసూయ భరద్వాజ్, రష్మీగౌతమ్‌లు పోటీపడుతున్నారు. అనసూయ భరద్వాజ్ నటించిన ‘కథనం’ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. అదే రోజున కింగ్ నాగార్జున నటించిన ‘మన్మథుడు 2’ సినిమాతో పోటీ పడుతూ విడుదల కానుంది.
 
ఇక ఈ సినిమాలకు ముందు.. రష్మీ గౌతమ్ శివరంజనితో పలకరించనుంది. రష్మీ నటించిన ‘శివరంజని’ మూవీ ఆగస్టు నెల 2న విడుదల కానుంది. ఇకపోతే.. అనసూయ మాత్రం ఒకవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూనే చిరంజీవి సహా పలు అగ్ర హీరోలు నటించే సినిమాల్లో ముఖ్యపాత్రల్లో నటించాడానికి ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. 
 
అంతేగాకుండా అనసూయ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ.. తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇటీవల అనసూయ తానా సభలకు వెళ్లింది. అక్కడ ఫ్యామిలీతో దిగిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments