Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయితేజ్‌తో రాశీఖ‌న్నా.. మరోసారి జత కట్టనుందా?

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (15:55 IST)
నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే మర్చిపోలేని బిగ్గెస్ట్ హిట్ `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌` సినిమాని అందించిన గీతాఆర్ట్స్‌, యు.వి.క్రియేష‌న్స్ కాంబినేషన్ కొత్తగా మారుతి దర్శకత్వంలో సాయితేజ్ సినిమాని సెట్స్‌పైకి తీసుకువెళ్లనున్నారని సమాచారం. ఈ ఏడాది `చిత్ర‌ల‌హ‌రి` స‌క్సెస్ త‌ర్వాత సాయితేజ్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా ఉండబోతోంది. 
 
సాయితేజ్‌, రాశీఖ‌న్నాలు ఇప్పటికే సుప్రీమ్ సినిమాలో జోడీగా న‌టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా సాయితేజ్‌, రాశీఖ‌న్నాల కెరీర్‌లోనే సూప‌ర్‌హిట్ చిత్రంగా నిలిచింది.

ఇప్పుడు వీళ్లిద్దరూ మరోసారి జత కట్టనుండడం, అందులోనూ దర్శకుడు మారుతి కూడా మంచి సక్సెస్‌లతో దూసుకువెళ్తూండడంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఏర్ప‌డుతున్నాయి. 
 
భారీ బ‌డ్జెట్‌తో రూపొంద‌బోయే ఈ చిత్రంలో స‌త్య‌రాజ్ వంటి భారీ తారాగ‌ణం కూడా న‌టించ‌నున్నారు. కాగా... ఈ సినిమా వ‌చ్చేవారం లాంఛ‌నంగా ప్రారంభం కానుందట.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments