Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానిని ఆ విషయంలో ప్రశ్నించిన హాట్ యాంకర్ రష్మి... ఎందుకు..?

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (15:19 IST)
సోషల్ మీడియాలో రష్మి గౌతమ్ చురుగ్గా ఉంటోంది. సమాజంలో జరుగుతున్న వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలను సంధిస్తోంది. గతంలో కూడా రష్మిగౌతమ్ కొన్ని విషయాలపై తీవ్రంగానే స్పందించింది. తాజాగా తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్‌లో జరిగిన చిన్నారిపై అత్యాచారం, హత్య పై ఘాటుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని ప్రశ్నించింది.
 
నరేంద్రమోడీ గారు.. మీరేమో భేటీ బచావో. భేటీ పడావో అంటారు. అమ్మాయిలను చదివించండి.. అమ్మాయిలను కాపాడండి అంటున్నారు. కానీ అమ్మాయిలు ఎక్కడున్నారు. వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. ఇక అమ్మాయిలు ఎక్కడ మిగులుతారు. ఈ భేటీ బచావో.. భేటీ పఢావో ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది యాంకర్ రష్మి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments