Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లితెరపై ''రంగస్థలం'' రికార్డ్..

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (16:10 IST)
''రంగస్థలం'' సినిమా వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా సత్తా చాటుకుంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా బుల్లితెరపై 19.5 టీఆర్పీ రేటింగ్‌ను తెచ్చుకుంది. చరణ్ సినిమాల్లో బుల్లితెరపై ఈ స్థాయి రేటింగ్ సాధించిన సినిమా రంగస్థలం అని సినీ పండితులు చెప్తున్నారు. 
 
ఈ సినిమా విడుదలకు తర్వాత రూ.200 కోట్లకి పైగా గ్రాస్‌ను .. రూ.120 కోట్లకి పైగా షేర్‌ను వసూలు చేసింది. అలాంటి ఈ సినిమా క్రితం వారం బుల్లితెరపై ప్రసారమైంది. ఈ సందర్భంగా టీఆర్పీ రేటింగ్‌లో ఈ సినిమా అదరగొట్టింది. ఇక జగపతిబాబు, అనసూయ, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

Varshini: లేడీ అఘోరీని పట్టించుకోని శ్రీ వర్షిణి.. ట్రెండింగ్‌ రీల్స్‌ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది..! (video)

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments