Webdunia - Bharat's app for daily news and videos

Install App

''రంగస్థలం'' పాటలో ఆ చరణం.. యాదవ మహిళలను కించపరిచేలా వుందట

''రంగస్థలం'' చిత్రానికి చిక్కొచ్చిపడింది. ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతున్న నేపథ్యంలో ముంబై భామ మాన‌సి పాడిన‌ రంగస్థలంలోని ''రంగమ్మ మంగమ్మ... పాటలో ''గొల్లభామ వచ్చి నాగోరు గిచ్చుతుంటే'' అంటూ సాగిన చరణం

Webdunia
గురువారం, 15 మార్చి 2018 (12:33 IST)
''రంగస్థలం'' చిత్రానికి చిక్కొచ్చిపడింది. ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతున్న నేపథ్యంలో ముంబై భామ మాన‌సి పాడిన‌ రంగస్థలంలోని ''రంగమ్మ మంగమ్మ... పాటలో ''గొల్లభామ వచ్చి నాగోరు గిచ్చుతుంటే'' అంటూ సాగిన చరణం యాదవ మహిళలను కించపరిచే విధంగా ఉందని.. వెంటనే దాన్ని తొలగించాలని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయాధ్యక్షుడు రాములు యాదవ్ డిమాండ్ చేశారు. 
 
యాదవుల పట్ల దర్శకుడు, నిర్మాత, రచయితల‌ వైఖరి సరికాదన్నారు. పాటలోని ఆ చరణాన్ని వెంట‌నే తొలగించాలని, లేదంటే సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని రాములు హెచ్చరించారు. ఈ హెచ్చరికపై రంగస్థలం యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. 
 
ఇకపోతే రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత హీరోహీరోయిన్లుగా, ఆదిపినిశెట్టి, అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్న రంగస్థలం సినిమా మార్చి 30వ తేదీన రిలీజ్ కానుంది. ప్రస్తుంత ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ఏర్పాట్లు చేస్తున్న యూనిట్... సినిమా ప్రమోషన్‌పై కూడా దృష్టి పెట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments