Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య "అన్‌స్టాపబుల్": వేణువును జింక ముందు ఊదు...

Webdunia
బుధవారం, 15 నవంబరు 2023 (11:36 IST)
Balakrishna
నందమూరి బాలకృష్ణ సూపర్‌హిట్ టాక్ షో "అన్‌స్టాపబుల్" కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ బరిలోకి దిగనున్నారు. బాలీవుడ్ హీరో రణబీర్, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు సందీప్ రెడ్డి ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొంటారు. 
 
వీరి కాంబోలో వస్తున్న తాజా చిత్రం “యానిమల్” ప్రమోషన్ కోసం ఈ షోలో పాల్గొన్నారు. "రణబీర్ కపూర్‌ను వేణువును జింక ముందు వూదు కానీ.. సింహం ముందు కాదనే డైలాగ్ అదిరిపోయింది. 
 
రణబీర్ ఈ డైలాగ్ చెప్పడంతో ఆడిటోరియం మొత్తం కిక్కిరిసిపోయి కేకలు, ఈలలతో మారుమోగింది. రణబీర్ ఈ డైలాగ్ పలికిన తర్వాత, వారు “వసూల్ వసూల్ పైసా వసూల్” పాటను ప్లే చేశారు. ఇందుకు స్టార్ హీరోలిద్దరూ దానికి డ్యాన్స్ చేశారు
 
ఈ కార్యక్రమంలో, బాలయ్య కపూర్ల వారసత్వాన్ని ప్రశంసించడమే కాకుండా, రిషి కపూర్ గురించి గొప్పగా మాట్లాడాడు. కానీ రణబీర్ కపూర్ తన "యానిమల్" ప్రమోషన్ల కోసం సహాయం చేయాలని కోరాడు. ఇంతకుముందు, రణబీర్ కపూర్ "బ్రహ్మాస్త్ర" కోసం, రాజమౌళి జట్టుకు ఇదే విధంగా బాలయ్య ప్రమోషన్ కోసం సాయం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments