Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య "అన్‌స్టాపబుల్": వేణువును జింక ముందు ఊదు...

Webdunia
బుధవారం, 15 నవంబరు 2023 (11:36 IST)
Balakrishna
నందమూరి బాలకృష్ణ సూపర్‌హిట్ టాక్ షో "అన్‌స్టాపబుల్" కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ బరిలోకి దిగనున్నారు. బాలీవుడ్ హీరో రణబీర్, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు సందీప్ రెడ్డి ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొంటారు. 
 
వీరి కాంబోలో వస్తున్న తాజా చిత్రం “యానిమల్” ప్రమోషన్ కోసం ఈ షోలో పాల్గొన్నారు. "రణబీర్ కపూర్‌ను వేణువును జింక ముందు వూదు కానీ.. సింహం ముందు కాదనే డైలాగ్ అదిరిపోయింది. 
 
రణబీర్ ఈ డైలాగ్ చెప్పడంతో ఆడిటోరియం మొత్తం కిక్కిరిసిపోయి కేకలు, ఈలలతో మారుమోగింది. రణబీర్ ఈ డైలాగ్ పలికిన తర్వాత, వారు “వసూల్ వసూల్ పైసా వసూల్” పాటను ప్లే చేశారు. ఇందుకు స్టార్ హీరోలిద్దరూ దానికి డ్యాన్స్ చేశారు
 
ఈ కార్యక్రమంలో, బాలయ్య కపూర్ల వారసత్వాన్ని ప్రశంసించడమే కాకుండా, రిషి కపూర్ గురించి గొప్పగా మాట్లాడాడు. కానీ రణబీర్ కపూర్ తన "యానిమల్" ప్రమోషన్ల కోసం సహాయం చేయాలని కోరాడు. ఇంతకుముందు, రణబీర్ కపూర్ "బ్రహ్మాస్త్ర" కోసం, రాజమౌళి జట్టుకు ఇదే విధంగా బాలయ్య ప్రమోషన్ కోసం సాయం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments