Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంధుమిత్రుల సమక్షంలో టాలీవుడ్ రానా, మిహీకాల పెళ్లి

Webdunia
ఆదివారం, 9 ఆగస్టు 2020 (12:49 IST)
టాలీవుడ్ రానా, మిహీకాల పెళ్లి బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. కరోనావైరస్ కారణంగా అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు నాగ చైతన్య, సమంత, నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్, దిల్ రాజు, సుబ్బిరామిరెడ్డి, రాజమౌళి, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం అందగా వారిలో హాజరయినవారు కూడా బహు తక్కువగా వున్నట్లు తెలుస్తోంది.
రానా దగ్గుబాటి బాబాయి వెంకటేష్, తండ్రి సురేష్‌ బాబులు పెళ్లిలో సందడి చేసారు. కాగా రానా పెళ్లి సందర్భంగా ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments