Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ - రానా బ్రొమాన్స్‌కు నెటిజన్లు ఫిదా

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (17:24 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దగ్గుబాటి రానా కలిసివున్న ఓ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఇద్దరు హీరో బ్రొమాన్స్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 
కొత్త సంవత్సరం సందర్భంగా రామ్ చరణ్‌తో కలిసివున్న ఫోటోను దగ్గుబాటి రానా సోషల్ మీడియాలో షేర్ చసారు. ఇది వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని తేటతెల్లం చేస్తుంది. 
 
ఈ ఫోటోను షేర్ చేస్తూ గత 30 యేళ్లుగా కలిసే ఉన్నామంటూ "హ్యాపీ న్యూ ఇయర్ మ్యాన్" అంటూ కామెంట్స్ చేశారు. కాగా, బాల్యం నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

తర్వాతి కథనం
Show comments