Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ - రానా బ్రొమాన్స్‌కు నెటిజన్లు ఫిదా

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (17:24 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దగ్గుబాటి రానా కలిసివున్న ఓ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఇద్దరు హీరో బ్రొమాన్స్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 
కొత్త సంవత్సరం సందర్భంగా రామ్ చరణ్‌తో కలిసివున్న ఫోటోను దగ్గుబాటి రానా సోషల్ మీడియాలో షేర్ చసారు. ఇది వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని తేటతెల్లం చేస్తుంది. 
 
ఈ ఫోటోను షేర్ చేస్తూ గత 30 యేళ్లుగా కలిసే ఉన్నామంటూ "హ్యాపీ న్యూ ఇయర్ మ్యాన్" అంటూ కామెంట్స్ చేశారు. కాగా, బాల్యం నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments