Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌ర్మ ట్వీట్‌పై తెదేపా నాయకులు గరంగరం... ఎందుకు?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (18:46 IST)
వివాద‌స్ప‌ద చిత్రాల‌ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రోసారి సెన్సేష‌న‌ల్ ట్వీట్ చేసారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... వ‌ర్మ తెర‌కెక్కించిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రిలీజ్ చేయ‌వ‌ద్దు అంటూ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. వ‌ర్మ మాత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రిలీజ్ చేసేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు. అయితే... టీడీపీ నాయ‌కులే త‌న చిత్రాన్ని ఏపీలో రిలీజ్ కాకుండా అడ్డుకున్నార‌ని వ‌ర్మ త‌న‌దైన శైలిలో స్పందిస్తూ... టీడీపీ లీడ‌ర్స్‌ని టెన్ష‌న్ పెడుతున్నారు. 
 
ఇదిలా ఉంటే... వ‌ర్మ సెన్సేష‌న‌ల్ ట్వీట్ చేసి మ‌రోసారి టీడీపీ నాయ‌కులకు షాక్ ఇచ్చార‌ని చెప్ప‌చ్చు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... సీనియ‌ర్ ఎన్టీఆర్ - జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చంద్ర‌బాబు నాయుడు పాత్ర చూసిన త‌ర్వాతే ఎన్నిక‌ల్లో ఓటు వేయాల‌న్నారు. అంతేకాకుండా... టీడీపీకి నారా లోకేష్ వార‌సుడు కానే కాదు.. తారక్ మాత్ర‌మే అస‌లైన వార‌సుడు అని.. తార‌క్‌తోనే టీడీపీకి భ‌విష్య‌త్ ఉంటుంద‌న్నారు. వ‌ర్మ ట్వీట్ పైన టీడీపీ నాయ‌కులు సీరియ‌స్‌గా ఉన్నార‌ట‌. మ‌రి... టీడీపీ లీడ‌ర్స్ స్పందిస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలులో ఎమ్మెల్యేకు సీటు ఇవ్వలేదని ప్రయాణికుడిని చితక్కొట్టారు... (Video)

బాలికతో స్నేహం.. బెదిరించి న్యూడ్ వీడియోలు తీసి ఫ్రెండ్స్‌కు షేరింగ్...

భర్తను కాదని మేనల్లుడిని పెళ్లి చేసుకుంది.. కూతురు అతనితోనే వుంటుంది.. (video)

NEET ప్రాక్టీస్ టెస్టులో తక్కువ మార్కులొచ్చాయని కుమార్తెను చంపేసిన తండ్రి

Pawan Kalyan: మధురైలో మురుగ భక్తర్గల్ మానాడులో పవన్ కల్యాణ్- ఫోటోలు, వీడియోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments