Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ దోషి చెన్నకేశవులు భార్యను కలిసిన వర్మ, వాడు చేసిన వెధవ పని అంటూ..

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (12:22 IST)
దిశ హత్యాచార ఘటన తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు దోషుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. 
అయితే ఈ ఘటనపై ఇటీవలే టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తానంటూ ప్రకటన చేశారు.
 
అయితే తాజాగా ఆయన ఇవాళ దిశ దోషుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకను కలిశారు. 
ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టారు వర్మ. దిశ దోషుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకను కలిశానన్నారు. చెన్నకేశవులుని 16 ఏళ్లకే రేణుక పెళ్లి చేసుకుందని, ఇప్పుడు 17 ఏళ్ల వయస్సులోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుందని ట్వీట్‌ చేశారు.
 
అతడు దిశతో పాటు, రేణుకను కూడా బాధితురాలిని చేశాడంటూ వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
వాడు చేసిన వెధవ పనికి, ఇప్పుడు భార్యతో పాటు పుట్టబోయే బిడ్డకు కూడా భవిష్యత్తు లేకుండా పోయిందని తన ట్విటర్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments