Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంపేస్తామని కంటి చూపుతో హెచ్చరిక చేశారు... సపోర్టు చేయండి మేడం ప్లీజ్ : సునీతతో వర్మ

సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ రాష్ట్ర మంత్రి పరిటాల సునీతతో సమావేశమయ్యారు. తన తాజా చిత్రం వంగవీటి విడుదలకు విజయవాడకు చెందిన వంగవీటి రాధా అనుచరులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో ఈ చిత్రం విడుదలపై

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2016 (16:28 IST)
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ రాష్ట్ర మంత్రి పరిటాల సునీతతో సమావేశమయ్యారు. తన తాజా చిత్రం వంగవీటి విడుదలకు విజయవాడకు చెందిన వంగవీటి రాధా అనుచరులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో ఈ చిత్రం విడుదలపై సందిగ్ధత నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో చిత్రం విడుదల కోసం రాంగోపాల్ వర్మ ముమ్మర ప్రయత్నాలు మొదలెట్టారు. చాలామంది నుంచి తనకు ఈ చిత్రాన్ని విడుదల చేయొద్దని వార్నింగ్‌లు ఇస్తున్నప్పటికీ.. వాటినేం పట్టించుకోకుండా తన పంథాలో దూసుకుపోతున్నాడు. అలాగే.. కొందరి సహాయసహకారాల్ని కోరుకుంటున్నాడు.
 
ఈ క్రమంలోనే వర్మ తాజాగా పరిటాల సునీతతో విజయవాడలో భేటీ అయ్యాడు. 'వంగవీటి' చిత్రాన్ని వక్రీకరించవద్దని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని వంగవీటి అనుచరులు హెచ్చరించిన నేపథ్యంలో తనకు మద్దతునివ్వాలని కోరుతూ ఆమెని వర్మ కలుసుకోవడం ప్రాధాన్యతని సంతరించుకుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments