Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంపేస్తామని కంటి చూపుతో హెచ్చరిక చేశారు... సపోర్టు చేయండి మేడం ప్లీజ్ : సునీతతో వర్మ

సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ రాష్ట్ర మంత్రి పరిటాల సునీతతో సమావేశమయ్యారు. తన తాజా చిత్రం వంగవీటి విడుదలకు విజయవాడకు చెందిన వంగవీటి రాధా అనుచరులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో ఈ చిత్రం విడుదలపై

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2016 (16:28 IST)
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ రాష్ట్ర మంత్రి పరిటాల సునీతతో సమావేశమయ్యారు. తన తాజా చిత్రం వంగవీటి విడుదలకు విజయవాడకు చెందిన వంగవీటి రాధా అనుచరులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో ఈ చిత్రం విడుదలపై సందిగ్ధత నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో చిత్రం విడుదల కోసం రాంగోపాల్ వర్మ ముమ్మర ప్రయత్నాలు మొదలెట్టారు. చాలామంది నుంచి తనకు ఈ చిత్రాన్ని విడుదల చేయొద్దని వార్నింగ్‌లు ఇస్తున్నప్పటికీ.. వాటినేం పట్టించుకోకుండా తన పంథాలో దూసుకుపోతున్నాడు. అలాగే.. కొందరి సహాయసహకారాల్ని కోరుకుంటున్నాడు.
 
ఈ క్రమంలోనే వర్మ తాజాగా పరిటాల సునీతతో విజయవాడలో భేటీ అయ్యాడు. 'వంగవీటి' చిత్రాన్ని వక్రీకరించవద్దని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని వంగవీటి అనుచరులు హెచ్చరించిన నేపథ్యంలో తనకు మద్దతునివ్వాలని కోరుతూ ఆమెని వర్మ కలుసుకోవడం ప్రాధాన్యతని సంతరించుకుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Realtor: అప్పులు చేసి అపార్ట్‌మెంట్ నిర్మాణం, ఫ్లాట్స్ అమ్ముడవక ఆత్మహత్య

గుజరాత్- మహిళ బట్టలు విప్పి, దాడి చేసి, మోటార్ సైకిల్ చక్రానికి కట్టి ఈడ్చుకెళ్లారు..

ఫిబ్రవరి 2న జనంలోకి జనసేన.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం

రాత్రికి రాత్రే అంతా మారిపోదు.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్.. చంద్రబాబు

హైదరాబాద్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించిన కిస్నా డైమండ్ జ్యువెలరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments