Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు 'పోకిరి' చిత్రం ఫ్లాపే : రాంగోపాల్ వర్మ

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన శిష్యుడు పూరీ జగన్నాథ్‌‌ తాజా చిత్రంతో పోల్చితే గతంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన "పోకిరి" చిత్రం ఫ్లాపేనని చె

Webdunia
సోమవారం, 22 జనవరి 2018 (13:29 IST)
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన శిష్యుడు పూరీ జగన్నాథ్‌‌ తాజా చిత్రంతో పోల్చితే గతంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన "పోకిరి" చిత్రం ఫ్లాపేనని చెప్పాడు. 
 
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ఆయన కుమారుడు ఆకాశ్‌ నటిస్తోన్న 'మెహబూబా' చిత్రానికి దర్శకత్వం వహిస్తూ, ఆయనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. కన్నడ నటి నేహాశెట్టి ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఛార్మి సైతం ఈ చిత్ర నిర్మాణ బాధ్యతల్ని చూసుకుంటున్నారు. ఈ 'మొహబూబా' చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రామ్‌ గోపాల్‌ వర్మ వీక్షించారు. 
 
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడిస్తూ పూరీపై ప్రశంసలు వర్షం కురిపించారు. ‘మెహబూబా’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను నేను చూశాను... పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ఈ సినిమాతో పోల్చితే ఫ్లాపనే చెప్పాలి... బహుశా తన కొడుకే హీరో కాబట్టి పూరీ ‘మెహబూబా’ సినిమాను ఇంత బాగా తీశారేమో. ఏదేమైనా సరే ఈ సినిమా చాలా బాగుందని ట్వీట్‌ చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

Pawan Kalyan: తిరుమలలో చాలా అనర్థాలు.. మద్యం మత్తులో పోలీసులు.. పవనానంద ఏం చేస్తున్నారు?

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments