Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు 'పోకిరి' చిత్రం ఫ్లాపే : రాంగోపాల్ వర్మ

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన శిష్యుడు పూరీ జగన్నాథ్‌‌ తాజా చిత్రంతో పోల్చితే గతంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన "పోకిరి" చిత్రం ఫ్లాపేనని చె

Webdunia
సోమవారం, 22 జనవరి 2018 (13:29 IST)
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన శిష్యుడు పూరీ జగన్నాథ్‌‌ తాజా చిత్రంతో పోల్చితే గతంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన "పోకిరి" చిత్రం ఫ్లాపేనని చెప్పాడు. 
 
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ఆయన కుమారుడు ఆకాశ్‌ నటిస్తోన్న 'మెహబూబా' చిత్రానికి దర్శకత్వం వహిస్తూ, ఆయనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. కన్నడ నటి నేహాశెట్టి ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఛార్మి సైతం ఈ చిత్ర నిర్మాణ బాధ్యతల్ని చూసుకుంటున్నారు. ఈ 'మొహబూబా' చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రామ్‌ గోపాల్‌ వర్మ వీక్షించారు. 
 
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడిస్తూ పూరీపై ప్రశంసలు వర్షం కురిపించారు. ‘మెహబూబా’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను నేను చూశాను... పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ఈ సినిమాతో పోల్చితే ఫ్లాపనే చెప్పాలి... బహుశా తన కొడుకే హీరో కాబట్టి పూరీ ‘మెహబూబా’ సినిమాను ఇంత బాగా తీశారేమో. ఏదేమైనా సరే ఈ సినిమా చాలా బాగుందని ట్వీట్‌ చేశారు.

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments