Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టేకేలకు విహార యాత్రలో చెర్రీ - ఉపాసన - పిక్ వైరల్

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (11:00 IST)
టాలీవుడ్ కపుల్స్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు ఎట్టకేలకు విహారయాత్రకు వెళ్లారు. అదీకూడా రెండేళ్ల తర్వాత. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా వారిద్దరూ ఎలాంటి వెకేషన్స్‌కు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వారిద్దరూ విహార యాత్రకు వెళుతూ విమానంలో దిగిన ఫోటోను ఉపాసన కొణిదెల తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ పిక్ ఇపుడు వైరల్ అయింది. 
 
తమ ప్రైవేట్ జెట్ విమానంలో ప్రయాణిస్తున్న పిక్‌ను ఉపాసన షేర్ చేశారు. "చివరకు 2 సంవత్సరాల తర్వాత వెకేషన్ మూడో‌లో.. ధన్యవాదాలు మిస్టర్ సి" అంటూ కామెంట్స్ చేశారు. ఈ ఫోటోలో చరణ్ ముఖానికి మాస్క్ ధరించి తన ఫేస్ లుక్‌ను కవర్ చేయడం గమనార్హం. దీనికి కారణం లేకపోలేదు. "ఆర్సీ15" మేకోవర్‌ను రివీల్ చేయకుండా ఉండటానికే ఆయనలా చేసివుండొచ్చని మెగాఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో కలిసి జీవించాలని ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన కసాయితల్లి!!

ప్రపంచంలోనే తొలిసారి.. ఫ్లైయింగ్ ట్యాక్సీలు.. ఎక్కడ?

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments