Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టేకేలకు విహార యాత్రలో చెర్రీ - ఉపాసన - పిక్ వైరల్

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (11:00 IST)
టాలీవుడ్ కపుల్స్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు ఎట్టకేలకు విహారయాత్రకు వెళ్లారు. అదీకూడా రెండేళ్ల తర్వాత. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా వారిద్దరూ ఎలాంటి వెకేషన్స్‌కు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వారిద్దరూ విహార యాత్రకు వెళుతూ విమానంలో దిగిన ఫోటోను ఉపాసన కొణిదెల తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ పిక్ ఇపుడు వైరల్ అయింది. 
 
తమ ప్రైవేట్ జెట్ విమానంలో ప్రయాణిస్తున్న పిక్‌ను ఉపాసన షేర్ చేశారు. "చివరకు 2 సంవత్సరాల తర్వాత వెకేషన్ మూడో‌లో.. ధన్యవాదాలు మిస్టర్ సి" అంటూ కామెంట్స్ చేశారు. ఈ ఫోటోలో చరణ్ ముఖానికి మాస్క్ ధరించి తన ఫేస్ లుక్‌ను కవర్ చేయడం గమనార్హం. దీనికి కారణం లేకపోలేదు. "ఆర్సీ15" మేకోవర్‌ను రివీల్ చేయకుండా ఉండటానికే ఆయనలా చేసివుండొచ్చని మెగాఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ

అడవిలో కాాల్పులు, ఇద్దరు మావోలు, సీఆర్పీ కమాండో మృతి

హైదరాబాద్ పొటాటో చిప్స్ గొడౌన్‌లో అగ్ని ప్రమాదం... ప్రాణ నష్టం జరిగిందా?

సింగయ్య మృతి కేసును కొట్టేయండి.. హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్

ప్రియురాలు మాట్లాడలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments