Webdunia - Bharat's app for daily news and videos

Install App

కియారా - సిద్ధార్థ్ మల్హోత్రాకు క్షమాపణలు చెప్పిన ఉపాసన.. ఎందుకు?

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2023 (17:11 IST)
దక్షిణాది సూపర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొత్త పెళ్లి జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలకు క్షమాపణలు తెలిపారు. ముందస్తు కమిట్‌మెంట్‌ల కారణంగా తమ వివాహానికి హాజరు కానందుకు ఉపాసన దంపతులకు క్షమాపణలు చెప్పారు. 
 
కియారా-సిద్ధార్థ్ లకు అభినందనలు. క్షమించండి.. మీ పెళ్లికి మేము హాజరు కాలేకపోయాము అంటూ తెలిపారు. కియారా -సిద్ధార్థ్ ఫిబ్రవరి 7న జైసల్మేర్‌లోని సూర్యాగ్రహ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. మంగళవారం అర్థరాత్రి జరిగిన తమ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు.
 
కియారా పింక్ లెహంగాలో ప్రతి అంగుళం అందంగా కనిపించింది. సిద్ధార్థ్ దానికి సరిపోయే తలపాగాతో కూడిన ఐవరీ షేర్వాణిని ధరించాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ త్వరలో రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన రాబోయే సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్‌తో తన వెబ్ సిరీస్‌లోకి అడుగుపెట్టనున్నాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments