బిగ్‌బాస్ హౌస్‌కు రకుల్ ప్రీత్ సింగ్... ఎందుకంటే...

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (15:06 IST)
ప్రముఖ టీవీ చానెల్‌లో ప్రసారమవుతున్న రియాల్టీ షో "బిగ్‌బాస్-3". టావీవుడ్ సీనియర్ నేత అక్కినేని నాగార్జున ప్రధాన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాల్టీ షో గత నెలలో ప్రారంభమైన విజయవంతంగా ప్రసారమవుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ 'బిగ్‌బాస్ హౌస్‌'లోకి అడుగుపెట్టనుంది. అయితే కంటెస్టెంట్‌గా మాత్రం కాదండోయ్... ఓ చిత్రం ప్రమోషన కార్యక్రమంలో భాగంగా ఆమె ఈ హౌస్‌లోకి అడుగుపెట్టనుంది. 
 
అక్కినేని నాగార్జున - రకుల్ ప్రీత్ జంటగా నటించిన తాజా చిత్రం "మన్మథుడు-2". గతంలో వచ్చిన 'మన్మథుడు'కు ఈ చిత్రం సీక్వెల్. ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఈ నేపథ్యంలో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులోభాగంగా, బిగ్ బాస్‌ హౌస్‌లోకి రకుల్ ప్రీత్ సింగ్ ఎంట్రీ ఇచ్చి సందడి చేయనున్నట్టు సమాచారం. ఆమెతో పాటు.. చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా ప్రవేశించనున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనకాపల్లిలో 480 ఎకరాల భూమిలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌

ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి.. 28 ఏళ్ల వ్యక్తికి కడప పోస్కో కోర్టు జీవిత ఖైదు

బలహీనపడిన వాయుగుండం... మరో రెండు రోజులు వర్షాలే వర్షాలు

తత్కాల్ విధానంలో కీలక మార్పు ... ఇకపై కౌంటర్ బుకింగ్స్‌కు కూడా ఓటీపీ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments