Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును.. పెళ్లి చేసుకున్నా.. 2020 కల్లా తల్లి కావాలనేది నా కోరిక?

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (14:21 IST)
వివాదాస్పద నటి రాఖీ సావంత్ బాంబు పేల్చింది. తాను యూకే ఎన్నారై బిజినెస్‌మేన్‌ రితీశ్‌ను వివాహం చేసుకున్నానని చెప్పింది. అతను తన వీరాభిమాని కావడంతో ఆయనను పెళ్లాడానని.. 2020కల్లా తల్లి కావాలనేది తన కోరిక అంటూ చెప్పింది. అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో తమ పెళ్లి జరిగిందని తెలిపింది. పెళ్లి తర్వాత రితీశ్ యూకే వెళ్లిపోయాడని రాఖీ చెప్పుకొచ్చింది. 
 
వీసా కోసం తాను ఎదురుచూస్తున్నానని.. రితీశ్ తాను మంచి స్నేహితులమని వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో తనను చూసిన అతను.. వాట్సాప్ ద్వారా మెసేజ్ చేశాడని, ఏడాదిన్నర నుంచి ప్రేమలో వున్నామని తెలిపింది. ఇంతమంది స్నేహితుడిని భర్తగా ఇచ్చినందుకు దేవుడికి రాఖీ సావంత్ థ్యాంక్స్ చెప్పింది. పెళ్లైందని సినిమాలకు స్వస్తి చెప్పనని, సినీ పరిశ్రమతో తన అనుబంధం ఇకపై కూడా కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

పహల్గామ్ ఉగ్రదాడి : కాశ్మీర్‌కు బుక్కింగ్స్‌ను రద్దు చేసుకుంటున్న టూరిస్టులు!!

ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తున్న వినయ్ నర్వాల్‌కు భార్య వీడ్కోలు (Video)

పహల్గామ్ ఘటన ఊచకోత ... మతం అడిగి హతమార్చడం దారుణం : ఓవైసీ

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments