Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును.. పెళ్లి చేసుకున్నా.. 2020 కల్లా తల్లి కావాలనేది నా కోరిక?

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (14:21 IST)
వివాదాస్పద నటి రాఖీ సావంత్ బాంబు పేల్చింది. తాను యూకే ఎన్నారై బిజినెస్‌మేన్‌ రితీశ్‌ను వివాహం చేసుకున్నానని చెప్పింది. అతను తన వీరాభిమాని కావడంతో ఆయనను పెళ్లాడానని.. 2020కల్లా తల్లి కావాలనేది తన కోరిక అంటూ చెప్పింది. అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో తమ పెళ్లి జరిగిందని తెలిపింది. పెళ్లి తర్వాత రితీశ్ యూకే వెళ్లిపోయాడని రాఖీ చెప్పుకొచ్చింది. 
 
వీసా కోసం తాను ఎదురుచూస్తున్నానని.. రితీశ్ తాను మంచి స్నేహితులమని వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో తనను చూసిన అతను.. వాట్సాప్ ద్వారా మెసేజ్ చేశాడని, ఏడాదిన్నర నుంచి ప్రేమలో వున్నామని తెలిపింది. ఇంతమంది స్నేహితుడిని భర్తగా ఇచ్చినందుకు దేవుడికి రాఖీ సావంత్ థ్యాంక్స్ చెప్పింది. పెళ్లైందని సినిమాలకు స్వస్తి చెప్పనని, సినీ పరిశ్రమతో తన అనుబంధం ఇకపై కూడా కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చేసింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments